సౌత్ ఆసియా ఫుట్బాల్ ఫెడరేషన్(SAFF) U20 ఛాంపియన్షిప్లో భాగంగా ఇవాళ భారత్, పాక్ తలపడనున్నాయి. సా.4:15 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. టోర్నీలో ఇవాళే తమ తొలి మ్యాచ్ ఆడుతున్న భారత్.. పాక్, బంగ్లాతో కలిసి ‘గ్రూప్-B’లో ఉంది. ఇవాళ్టి మ్యాచ్ గెలిస్తే భారత్ నేరుగా సెమీస్కు చేరే ఛాన్స్ ఉంటుంది. అటు బంగ్లా చేతిలో తొలి పోరు ఓడిన పాక్.. ఇవాళ ఎలా ఆడుతుందో చూడాలి.