BPT: అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామపంచాయతీలో గురువారం హౌస్ టాక్స్ వసూళ్లను జిల్లా పంచాయతీ అధికారి ఎం. వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఈరోజు రూ.11,250 హౌస్ టాక్స్ వసూలై, మొత్తం 31 అసెస్మెంట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. చలివేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు.