JN: రఘునాథపల్లి మండల కేంద్రంలోని దొడ్డుగుట్ట వద్ద గల శ్రీ అయోధ్య రామాలయంలో రేపు నిర్వహించనున్న 107వ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను గురువారం సర్పంచ్ బొల్లం ఉమారాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉమారాణి, శ్రీసీతారాముల కళ్యాణానికి ప్రజలు హాజరై దీన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆలయ ధర్మకర్తలు పాశం నిరంజన్, పాశం దయాకర్, రాజేంద్ర ప్రసాద్.