VSP: సింహాచలం దేవస్థానంలో చందనోత్సవంలో గోడ కూలిన పలువురు మరణించిన ఘటనలో సస్పెండ్ అయిన దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజుపై ప్రభుత్వం సస్పెన్షన్ను ఎత్తివేసింది. ఈ మేరకు బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఘటనపై విచారణ అనంతరం విధించిన క్రమశిక్షణా చర్యలను ఇప్పుడు రద్దు చేయడంతో, ఆయన తిరిగి విధుల్లో చేరనున్నారు.