KRNL: అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం పేదలకు ఇవ్వాల్సిన ఇంటి స్థలాలను తక్షణమే ఇవ్వాలని సీపీఐ మండల కార్యదర్శి వీరేష్, AIKS జిల్లా ఉపాధ్యక్షుడు ఆంజనేయ డిమాండ్ చేశారు. ఇవాళ పెద్దకడబూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లను అందజేయాలన్నారు.