VSP: సీపీఐ ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం సచివాలయాల వద్ద మంగళవారం ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి పి.చంద్రశేఖర్ మాట్లాడుతూ… 20 నెలలైనా ప్రభుత్వం హామీలను అమలు చేయలేదని విమర్శించారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం, అలాగే టిడ్కో ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.