BHPL: సింగరేణి ఆర్జీ-1, 2, 3, భూపాలపల్లి ఏరియాలో NCWA ఉద్యోగుల వార్షిక ఇంక్రిమెంట్ల ప్రక్రియ మొదలైంది. సుమారు 15,300 మంది ఉద్యోగులకు మార్చి 2026 ఇంక్రిమెంట్లను ఆడిట్ విభాగం నమోదు చేస్తోంది. ఫైనాన్స్ మేనేజర్ మోహన్ రావు పర్యవేక్షణలో అధికారులు, క్లరికల్ సిబ్బంది ఈ పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు.