ADB: ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో అండర్ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తిచేయాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. రోడ్డు మార్గంపై లొందలు తవ్వి అలాగే వదిలివేయడంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని తెలిపారు. కేసులు పెట్టిన భయపడేది లేదని జోగు రామన్న పేర్కొన్నారు.