కోనసీమ: భారత రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోడీ మరో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం అన్నారు. ఇవాళ కొత్తపేటలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా పనిచేసిన నాయకునడిగా అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నారన్నారు. ప్రధాని పదవిలో 8931 రోజులు పూర్తి చేసుకున్నారని తెలిపారు.