MHBD: అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఇవాళ తెల్లవారుజామున తొర్రూరు బీజేపీ శ్రేణులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.