అన్నమయ్య: జిల్లా కేంద్రంతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో ఈనెల 23న సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. అర్జీలు వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని, వివరాల కోసం 1,100 కాల్ సెంటర్ను సంప్రదించవచ్చని సూచించారు.