SKLM: ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది అని ఆమదాలవలస ఎమ్మెల్యే సతీమణి, మాజీ ఎంపీపీ కూన ప్రమీల అన్నారు. ఆమె బూర్జ మండలంలోని పలు గ్రామాలలో పర్యటించారు. ఈ మేరకు స్థానిక నాయకులు కార్యకర్తలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.1.24 లక్షల చెక్కులను అందజేశారు.