MDK: బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రశిక్షణ మహాభియాన్ కార్యశాలలో మెదక్ ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీ శక్తివంతం కోసం కార్యకర్తలు శిక్షణ పొందాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.