నల్గొండ: కేతపల్లి మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వాళ్లు వీళ్లు ఇచ్చిన మందు బాటిల్స్ తాగి కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండల పార్టీ అధ్యక్షులు శ్రీను మండిపడ్డారు. ఏదైనా ఆధారాలతో ముందుకొస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు.