BPT: భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ క్లినిక్ కారంచేడు ఎమ్మార్వో కార్యాలయంలో నిర్వహించనున్నారు. చీరాల ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కార చర్యలు చేపడతారు. రైతులు, భూసంబంధిత సమస్యలున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.