MHBD: సౌదీ అరేబియా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో జిల్లాకు చెందిన వ్యక్తి మరణించాడు. నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన రవిగోపాల్ ఉపాధి నిమిత్తం కొద్దిరోజుల క్రితం సౌదీ అరేబియా వెళ్ళాడు. ఇటీవల ఇరాన్ జరిపిన డ్రోన్ సిబ్బంది దాడిలో రవిగోపాల్ తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు అధికారులక సమాచారం అందించారు.