KMR: రంజాన్ పర్వదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొని ప్రార్ధనలు నిర్వహించారు. ఈ కార్యక్రమలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పూల బోకె అందించి షబ్బీర్ అలీకి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మైనార్టీలు ప్రార్థనలు చేశారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య వేడుకలు జరిగాయి.