WGL: 34వ డివిజన్లో రంజాన్ పర్వదినం సందర్భంగా మంత్రి కొండా సురేఖ-మురళీధర్ రావు ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చింపివేశారు. ఈ ఘటన పై మాజీ కార్పొరేటర్ ఉషశ్రీ- శ్రీనివాస్, 34వ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మంత్రి కొండా సురేఖకు ఫిర్యాదు చేశారు. వెంటనే విచారణ చేపట్టాలని CI రమేష్ కు ఆదేశాలు జారీ చేశారు.