ADB: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన ఎన్నికల హామీలను విస్మరించిందని PRTU TS జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణ కుమార్ శనివారం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పెండింగ్ బిల్లులు, డీఏ విషయంలో వాటిని ప్రస్తావించకపోవడం విచారకరమన్నారు. ఉచిత పథకాలకు ఇచ్చిన ప్రాధాన్యత విద్యారంగానికి ఇవ్వలేదని కృష్ణ కుమార్ పేర్కొన్నారు.