AP: సత్యసాయి ఆధ్యాత్మిక సిటీలో గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు జ్యోతిరదిత్య, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో పోస్టల్ సదస్సు చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్తమ గ్రామీణ డాక్ సేవక్లకు అవార్డులు ప్రదానం చేయనున్నారు.