NLG: దేవరకొండ రూరల్ బీజేపీ మండల అధ్యక్షుడు నేనావత్ రామునాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు వానం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వ హామీలను తక్షణమే అమలు చేయాలని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.