ASR: పులి సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో బచ్చు స్మరణరాజు అన్నారు. పోలవరం జిల్లాలో పులి సంచారం జరుగుతుందని సమాచారం ధ్రువీకరించామన్నారు. సాయంత్రం 6 తర్వాత ఉదయం ఆరులోపు ఇళ్లను విడిచి బయటకు వెళ్లవద్దు అన్నారు. పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలన్నారు. పులి సంచారం దాని సహజ గుణంలో భాగంగా జరుగుతుందన్నారు.