AKP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఇటీవల నియమితులైన బిబిపట్నంకు చెందిన గొంది సిద్ధు బుధవారం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి, యువతను ఏకం చేసేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.