MHBD: పెద్ద వంగర మండలంలోని పోచంపల్లి గ్రామానికి చెందిన పలు పార్టీల నేతలు TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని, ప్రతి కార్యకర్త సమన్వయంతో కష్టపడి పనిచేస్తూ రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఝాన్సీరెడ్డి పిలుపునిచ్చారు.