BDK: జూలూరుపాడులో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని నాయకులు సంతకాల సేకరణ ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ.. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో బీజేపీ శాసనసభ్యులు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి సేకరించిన రైతు సంతకాలను ముఖ్యమంత్రికి అందజేస్తామని తెలిపారు.