MBNR: జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లిలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి తనిఖీ చేశారు. ‘డ్రై డే’ సందర్భంగా ఇంటింటికీ తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. నీటి ట్యాంకుల శుభ్రతను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఇందులో ఎంపీడీవో విజయ్ కుమార్, సర్పంచ్ పాల్గొన్నారు.