జార్ఖండ్లోని సింగ్భం ప్రాంతంలో భారీ ప్రమాదం తప్పింది. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. పేలుడు సంభవించిన వెంటనే అప్రమత్తమైన భత్రతా దళాలు గాయపడిన జవాన్లను మెరుగైన చికిత్స కోసం రాంచీకి తరలించారు.
Tags :