W.G: భీమవరం టీడీపీ ఇంఛార్జ్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా దృష్టికి తీసుకువచ్చిన వితంతు పింఛన్లు, వయోవృద్ధుల పింఛన్లు, గత వైసీపీ ప్రభుత్వంలో వివిధ కారణల వల్ల నిలిపివేసిన పింఛన్లను పరిష్కరిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని పేర్కొన్నారు.