TG: మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే రైతు భరోసా వేస్తామన్నారు కానీ ఇప్పటి వరకు లేదని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ‘కమీషన్ల కోసమే భారీ అంచనా వ్యయంతో మూసీ ప్రాజెక్టు అంటున్నారు. మూసీ ప్రాజెక్టు కోసం 10 వేల ఇళ్లు కూల్చుతామని ఆర్డర్ ఇచ్చారు. మూసీ DPR రాకున్నా పేదల ఇళ్లు ఎందుకు కూలగొడుతున్నారు. మూసీ ప్రక్షాళన చేస్తారా?, సుందరీకరణ చేస్తారా? సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.