SRD: జిన్నారం మున్సిపల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు 12వ రోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో ఇంటర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలకు 146 మంది విద్యార్థులు హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. నేడు చివరి పరీక్ష కావడంతో బాగా చదివి రాయనున్నట్లు విద్యార్థులు తెలిపారు.