CTR: జిల్లాలో పశుపోషకులు అధికంగా ఉన్నందున మినీ గోకులాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని సీఎం చంద్రబాబుకు కలెక్టర్ సుమిత్ కుమార్ విన్నవించారు. రూ.3 వేల గోకుల నిర్మాణం చేపట్టామని, మరిన్ని మంజూరు చేస్తే పాడి రైతులకు ఉపయోగముంటుందని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అధిక సంఖ్యలో మంజూరు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.