TPT: పాకాలలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఇవాళ పర్యటించనున్నట్లు Dy.MPDO శశికళ తెలిపారు. MPDO కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ‘PM కిసాన్-అన్నదాత సుఖీభవ’ పథకంపై సమావేశం నిర్వహించనున్నారు. మండలంలోని 5,029 మంది రైతులకు అన్నదాత సుఖీభవ నగదు ఖాతాల్లో జమ కానున్నట్లు AO హరిత పేర్కొన్నారు.