నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 13న కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఎస్ఆర్ శంకరన్ హాల్లో జరిగే ఈ వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, బీసీ సంఘాల నాయకులు హాజరుకావాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్షి కోరారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.