SRCL: వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోనాయపల్లిలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి మర్రిచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.