E.G: కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందించే దిశగా పనిచేస్తుందని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. మండపేట పట్టణం 11వ వార్డుకి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు ఆ వార్డు టీడీపీ నాయకుడు కొవ్వాడ అప్పన్నబాబు ఆధ్వర్యంలో TDP కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.