E.G: గోకవరం మండలం సూదికొండ గ్రామంలో 545 మంది రైతులకు గురువారం MLA జ్యోతులు నెహ్రూ పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. కామరాజుపీట సర్పంచ్ బాబులు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. YCP హయాంలో భూముల మార్పిడే ధ్యేయంగా పాలన సాగిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాజముద్ర, రైతు ఫోటోతో భద్రమైన పాసు పుస్తకాలు అందిస్తోందని తెలిపారు.