W.G: తాడేపల్లిగూడెం పుర దేవత బలుసులమ్మవారి జాతర ఉత్సవాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు. తొలుత అమ్మవారికి కుంకుమ అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు కుటుంబ సభ్యులు జాతరకు రూ.5 లక్షలు తొలుత విరాళంగా ప్రకటించారు.