KNR: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ 8వ డివిజన్ (అల్గునూర్) అధ్యక్షుడిగా యస్వాడ శ్రీకాంత్ నియామకమయ్యారు. ఈ మేరకు ఫోరం నియోజకవర్గ అధ్యక్షుడు కందుకూరి సాయికృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన జిల్లా ఛైర్మన్ ఓరుగంటి ఆనంద్, నియోజకవర్గ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.