KRNL:భారత రాజ్యాంగం ఆమోదించబడి నేటికి 76 సంవత్సరాలు పూర్తిఅయింది. ఈ సందర్భంగా ఇవాళ జిల్లా పోలీసు కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత BR అంబేద్కర్ చిత్రపటానికి కర్నూలు ASP జి. హుస్సేన్ పీరా, AR ASP కృష్ణ మోహన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మన దేశానికి ప్రత్యేకమైన రాజ్యాంగం కావాలని అంబేద్కర్ లాంటి మహానుభావులు కృషి చేసి రాజ్యాంగాన్ని తీసుకువచ్చారన్నారు.