MULG: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ములుగు పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను మంగళవారం వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. వేలంలో పాల్గొనేవారు అప్సెట్ ధరలో 50% చెల్లించి, వాహనం పొందిన రోజు మిగతా మొత్తం చెల్లించి తీసుకెళ్ళాల్సి ఉంటుందని సూచించారు. స్క్రాప్ వాహనాలను కట్ చేసి మాత్రమే తీసుకెళ్ళాలని, జీఎస్టీ వర్తిస్తుందని తెలిపారు.