NZB: పర్వతారోహకురాలు మాలవత్ పూర్ణను గురువారం జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క పరామర్శించారు. ఇటీవల పూర్ణ తండ్రి దేవిదాస్ మరణించారు. ఈ సందర్భంగా మంత్రి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వపరంగా అన్ని విధాలా అండగా ఉంటానని హామీనిచ్చారు. ఆమెతో పాటు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఉన్నారు.