ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్(CSK) అభిమానులకు ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ గుడ్న్యూస్ చెప్పాడు. ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్డ్ అవటం లేదని, 2026 ఐపీఎల్లో కూడా ఆడతాడని CEO స్పష్టం చేశాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన క్రికెటర్ను మళ్లీ మైదానంలో చూడబోతున్నాం అని తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.