SRCL: జిల్లా పరిధిలోని పెద్దూర్ అపారెల్ పార్కును శనివారం హైకోర్టు న్యాయమూర్తుల బృందం సందర్శించింది. జస్టీస్ తుకారాం జీ, జస్టీస్ లక్ష్మణ్, జస్టిస్ వేణుగోపాల్, జస్టిస్ కార్తీక్, జస్టిస్ శ్రీనివాస రావు, జస్టీస్ నర్సింగరావులతో కూడిన బృందం పార్కులో ఏర్పాటు చేసిన ఆధునిక యంత్రాల పనితీరును పరిశీలించారు.