AP: దేశాభివృద్ధిలో సంస్కరణలే కీలకమని సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో భారత విదేశీ వ్యవహారాల శాఖ, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ‘రైసిన్ డైలాగ్’ సదస్సులో ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు.