KMR: వానకాలం 2025-26 సీజన్కు సంబంధించిన జిల్లాలో మార్క్పెడ్ ద్వారా వివిధ కొనుగోలు కేంద్రాల నుండి కొనుగోలు చేసిన మొక్కజొన్న రైతుల బకాయిలు 63.19 కోట్లు నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని శశిధర్ రెడ్డి ఒక ప్రకటనలు తెలిపారు. దీనికి సంబంధించిన నిధులు నేటి నుంచి రైతుల వారి వారి ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు.