ELR: నిడమర్రు మండలం పెద నిండ్రకొలను గ్రామానికి చెందిన గంధం రామకృష్ణ గుండెపోటుతో ఇటీవల ఆకస్మికంగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు భీమేశ్వర స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ ఛైర్మన్ మేకా వెంకటరమణ రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్నిశనివారం మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు.