MHBD: తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డిని HYDలో శుక్రవారం కేసముద్రం మండలానికి చెందిన నాయకుడు సమ్మి గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి.. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వేం నరేందర్ రెడ్డి రాజ్యాంగ బద్ధమైన పదవిలోకి వెళ్లడం మా ప్రాంతానికి గర్వకారణమని సమ్మి గౌడ్ అన్నారు.