KRNL: మంత్రాలయం పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించాలని జై భీమ్ MRPS నాయకులు గురువారం పిలుపునిచ్చారు. గర్జీ హనుమన్న మాదిగ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకుడు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడారు. ఏప్రిల్ 14న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద అన్ని వర్గాలు ఐక్యంగా జయంతి జరుపుదామని పేర్కొన్నారు.