NLG: హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్లో వేములవాడ MLA, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను నకిరేకల్కు చెందిన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు వంటి అంశాలపై చర్చించారు. ఆయన వెంట జిల్లా నాయకులు గార్లపాటి రవీందర్ రెడ్డి ఉన్నారు.