NRML: మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వెల్మల మధు వృక్ష శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ గురువారం మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి, ఎక్కువ మార్కులు సాధించాలంటే ఏ విధంగా వ్రాయాలి అనే అంశాలపై వివరించారు. విద్యార్థులు పరీక్ష పత్రాన్ని క్షుణ్ణంగా చదివి జవాబులు రాయాలన్నారు.